Home » 5300 Deaths
యుక్రెయిన్లో ఐదో రోజు కూడా ఘోర విధ్వంసం కొనసాగుతోంది. భారత్లోని యుక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా యుక్రెయిన్లో చాలా మంది పౌరులు మరణించారని ఒక ప్రకటనలో వెల్లడించారు.