-
Home » 543
543
దేశవ్యాప్తంగా 17, 265 కరోనా కేసులు… 543 మంది మృతి
April 20, 2020 / 04:21 AM IST
దేశంలో కరోనా వైరస్ రోజురోజూ అంతకంతకు పెరుగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 17 వేల మార్క్ దాటింది.