546.80 crore

    జియో ప్లాట్‌ఫామ్స్‌లో 0.9 శాతం వాటా కొంటున్న TPG

    June 13, 2020 / 04:36 PM IST

    జియో ప్లాట్‌ఫామ్స్‌లో యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ TPG.. రూ .4,546.80 కోట్లు పెట్టుబడితో 0.93 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఏడు వారాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) టెలికాం, డిజిటల్ వ్యాపారంలో వాటా తీసుకున్న ఎనిమిదో పెట్టుబడిదారుగా టీపీజీ నిలిచింది. ఈ పెట్�

10TV Telugu News