Home » 5488 Omicron cases
మహారాష్ట్రలో కొత్తగా 46723 కేసులు నమోదవ్వగా, 32 మంది మరణించారు. ఢిల్లీలో కొత్తగా 27561 కేసులు నమోదవ్వగా, 40 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 22155 కేసులు నమోదు అయ్యాయి.