5488 Omicron cases

    Omicron India : దేశంలో 5,488కు చేరిన ఒమిక్రాన్ కేసులు

    January 13, 2022 / 11:42 AM IST

    మహారాష్ట్రలో కొత్తగా 46723 కేసులు నమోదవ్వగా, 32 మంది మరణించారు. ఢిల్లీలో కొత్తగా 27561 కేసులు నమోదవ్వగా, 40 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 22155 కేసులు నమోదు అయ్యాయి.

10TV Telugu News