550 prisoners

    550మంది ఖైదీలను విడుదల చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

    September 30, 2019 / 01:55 AM IST

    మానవీయ కోణంలో ఆలోచించి గురునానక్ దేవ్ పుట్టిన రోజు సందర్భంగా 550మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శనివారం అధికారికంగా ప్రకటించారు. వీళ్లు సమాజానికి ప్రమాదకారకులు కాదని, సిక్కు గురు సిద్ధాంతాల ప్�

10TV Telugu News