553 new Cases

    దేశంలో 24గంటల్లో వెయ్యికి పైగా మరణాలు.. ఇది రెండోసారి

    August 14, 2020 / 10:42 AM IST

    దేశంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉండగా మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతూ ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. దేశంలో లేటెస్ట్‌గా ఒక్క రోజులో 1007 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో వెయ్యికి పైగా మరణాలు నమోదు కావ

10TV Telugu News