56 inch

    India-China Clash: రైతుల ముందు 56, చైనా ముందు 0.56.. మోదీపై ఆప్ ఫైర్

    December 21, 2022 / 09:20 PM IST

    రైతులకు 56 అంగుళాలు చూపించే ప్రభుత్వం చైనా ముందు మాత్రం 0.56 అంగుళాలకు కుంచించుకుపోతుంది. చైనా సైనికులు దురాక్రమణలకు పాల్పడుతుంటే మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఈ మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి? దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చైనా ద�

10TV Telugu News