56 people alive

    బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం : 70 మంది సజీవదహనం

    February 21, 2019 / 02:32 AM IST

    ఢాకా : బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 20 బుధవారం రాత్రి 10.40 గంటల సమయంలో ఢాకాలో చౌక్‌బజార్‌ అపార్ట్‌మెంట్‌లోని రసాయనాల గోదాములో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 70 మంది సజీవదహనం అయ్యారు. వందలాది మందికి గాయాలయ్యాయి. పక్కన

10TV Telugu News