57 thousand new cases

    కరోనా కరాళ నృత్యం: ఒకే రోజులో 57 వేలకు పైగా కేసులు

    August 1, 2020 / 10:21 AM IST

    కరోనా భారతదేశంలో వినాశనం కొనసాగిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు పెరుగిపోతూ ఉన్నాయి. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య ఇప్పుడు 16.5 మిలియన్లు దాటేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 16 లక్షల 95 వేల 989 మందికి కరోనా �

10TV Telugu News