-
Home » 57-year-old people
57-year-old people
Aasara Pensions: సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. వచ్చేనెల వారికి కూడా పింఛన్..
July 4, 2021 / 05:46 PM IST
తెలంగాణ రాష్ట్రంలో 2018ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానం మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ వచ్చేనెల నుంచి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.