Home » 57-year-old people
తెలంగాణ రాష్ట్రంలో 2018ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానం మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ వచ్చేనెల నుంచి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.