-
Home » 577 childrens orphaned
577 childrens orphaned
Covid Deaths : కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి..దేశంలో 577మంది పిల్లలు అనాథలయ్యారు : మంత్రి స్మృతి ఇరానీ
May 26, 2021 / 11:48 AM IST
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి 577మంది పిల్లలు అనాథలయ్యారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు పెగుతున్న క్రమంలో చిన్నారుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది.