Home » 5G in India
Airtel 5G in India : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) తమ 5G సర్వీసులను విస్తరిస్తోంది. ఇప్పటికే ఎయిర్టెల్ (Airtel 5G Plus) సర్వీసులను ఇప్పుడు మరిన్ని భారతీయ నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
5G in India : భారత్లో 5G నెట్వర్క్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శనివారం) భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించారు. తద్వారా మోదీ దేశంలో నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ వినియోగానికి నాంది పలికారు. అయితే, 5G సర్వీసులు ఒకేసారి అందరికి అందుబాట�
టెక్నాలజీ కావాలని ఎవరు కోరుకోరు.. కానీ ఎంత మూల్యానికి. టెక్నాలజీ వలన వచ్చే అధిక రేడియేషన్ మీకు రోగాలు తెచ్చిపెడుతుంది. అందుకే ఎప్పుడెప్పుడా అని ఇండియా ఎదురుచూస్తున్న 5జీ నెట్వర్క్ని వ్యతిరేకిద్దాం.