Home » 5G network
5G Phone Battery : రిలయన్స్ జియో, ఎయిర్టెల్ 5G నెట్వర్క్లను భారత మార్కెట్లో 500 నగరాల్లో విస్తరించాయి. అయినప్పటికీ, కొంతమంది వినియోగదారులు ఈ 5G టెక్నాలజీకి కనెక్ట్ చేసినప్పుడు అధికంగా బ్యాటరీ ఛార్జింగ్ దిగిపోతుందని అంటున్నారు.
2జీ నుంచి 5జీ కి వచ్చామని, 5జీ నెట్ వర్క్ తో దేశంమరింత దూసుకు వెళ్తుందని, దేశంలో డేటా విప్లవం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టెలికాం రంగంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో 5జీ సేవలను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు.
మానవ జీవనంలో అనూహ్య మార్పులకు కారణమయ్యే 5జీ సేవలు భారత దేశంలో అందుబాటులో రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను శనివారం ప్రారంభించనున్నారు. అయితే, ఈ సేవలు తొలుత ఎంపిక చేసిన కొన్ని నగరాల్లోనే అందుబాటులోకి వస్తాయి.
దేశంలో 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో నేటి నుంచి 4వ తేదీ వరకు జరగనున్న 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022 కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించడంతో పాటు.. 5జీ సేవలకు నరేంద్ర మోదీ ప్రారంభించన
5G Launch In India : భారత మార్కెట్లో 5G నెట్వర్క్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశీయ మూడు టెలికం దిగ్గజాలు Reliance Jio, Airtel, Vi త్వరలో తమ 5G సేవలను ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాయి.
షియోమీ కంపెనీ జులై 20వ తేదీ కొత్త రెడ్ మీ ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెడ్మీ కే50ఐ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ 12 రకాల 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుందట. ఇప్పటికే 5జీ నెట్వర్క్కు సంబంధించిన అన్ని బ్యాండ్లను రిలయన్స్ జియో సంస�
5G Network : భారత్లో 5G స్పెక్ట్రమ్ వేలం జూలైలో జరుగనుంది. స్పెక్ట్రమ్ వేలం విజయవంతంగా ముగిసిన వెంటనే ఇండియాలో 5G నెట్ వర్క్ ప్రారంభమవుతుందని కేంద్ర టెలికాం ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
5G నెట్ వర్క్ పనులు ఫైనల్ దశకు చేరుకున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంటున్నారు. ఇండియా టెలికాం 2022 బిజినెస్ ఎక్స్పో వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇండియా ఎలక్ట్రానిక్స్ తయారీలో...
విమానాలకు తలనొప్పిగా మారిన 5G సేవలు
5జీ... మనిషి లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చేందుకు దూసుకొస్తున్న టెక్నాలజీ. 5జీ నెట్ వర్క్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కాకులు దూరని కారడవిలో సైతం నెట్ కనెక్టివిటీ,