Home » 5G Services In India
Mobile internet Speed : మీ మొబైల్ ఇంటర్నెట్ చాలా స్లోగా ఉందా? మీ మొబైల్ డేటా బాగానే ఉన్నా ఇంటర్నెట్ స్లోగా వస్తుందా? మీ ఫోన్ 5G ఉన్నా డేటా స్పీడ్ పెరగడం లేదా? ఈ టెక్ టిప్స్ ఓసారి ట్రై చేయండి..
Airtel vs Jio Prepaid Plans : ఎయిర్టెల్, జియో యూజర్లకు అలర్ట్.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీగా 5G డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.
Vodafone-idea 5G Rollout : వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్న్యూస్.. త్వరలో భారతలోకి (Vodafone Idea 5G) సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. జియో, ఎయిర్టెల్ ముందుగానే 5G సర్వీసులను ప్రారంభించగా.. VI కాస్తా లేటు అయినా రావడం మాత్రం పక్కా అంటూ ప్రకటన జారీ చేసింది.
Vodafone-idea : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) ఎట్టకేలకు భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించింది.
5G Services in India : భారత్లోకి 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. దేశీయ టెలికం దిగ్గజాలు తమ 5G సర్వీసులను పలు నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. అందులో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) తమ 5G కనెక్టివిటీని భారత్ అంతటా వేగంగా విస్తరిస్తోంది.
India iPhone Users : భారత మార్కెట్లో ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) నుంచి 5G సర్వీసులను పొందే అవకాశం ఉంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కొన్ని వారాల క్రితం ఎంపిక చేసిన నగరాల్లో తమ 5G సర్వీసులను ప్రారంభించాయి.
5G India Rollout : భారత్లోని కొన్ని నగరాల్లో అక్టోబర్ ప్రారంభంలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే నెలల్లో మరిన్ని ప్రాంతాల్లోకి 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మార్చి 2023 నాటికి ఒడిశాలోని కనీసం 4 నగరాలు 5G సర్వీసులు ర�
4G Jio plans Offer : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రధానంగా 4 నగరాల్లో (ముంబై, ఢిల్లీ, వారణాసి, కోల్కతా) 5G సర్వీసులను ప్రారంభించింది. అయితే ఇతర నగరాల్లో నివసిస్తున్న వినియోగదారులు 5G నెట్వర్క్ కనెక్టివిటీని పొందడానికి వచ్చే ఏడాది వరకు వేచి ఉ�
5G Scam Alert : భారత్లోకి ఎట్టకేలకు 5G సర్వీసులు (5G Services In India) అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్టెల్ (Airtel) వినియోగదారులకు నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నెట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
Jio 5G Services : ప్రముఖ రిలయన్స్ జియో (Reliance Jio) కొద్ది రోజుల క్రితమే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 ఈవెంట్లో 5G సర్వీసును ప్రారంభించింది.