60 busse

    స్వామియే శ ‘రణం’ – సుప్రీం తీర్పును గౌరవిస్తాం – పినరయి

    January 3, 2019 / 06:04 AM IST

    తిరువనంతపురం : సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని…కేరళలో గొడవల వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ హస్తం ఉందని…అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులను అడ్డుకోవడం సరికాదని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. ఇద్దరు మహిళలు అయ్ప�

    నివురుగప్పిన నిప్పులా కేరళ : స్తంభించిన జనజీవనం

    January 3, 2019 / 05:22 AM IST

    పండళంలో బీజేపీ కార్యకర్త మృతి.  ఎక్కడా తెరుచుకోని దుకాణ సముదాయాలు. త్రిశూర్‌లో బస్సులపై రాళ్ల దాడి. దాదాపు 60 బస్సులపై దాడి. ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్న ఆందోళనకారులు. ఎక్కడా దుకాణాలు తెరుచుకోలేదు.  అన్ని పరీక్షలను వాయిదా వేసిన కేరళ

    కేరళలో ఫుల్ టెన్షన్ : కొనసాగుతున్న కేరళ బంద్

    January 3, 2019 / 04:01 AM IST

    తిరువనంతపురం : కేరళలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ రాయి ఎక్కడి నుండి పడుతుందో…ఎవరు ఎక్కడి నుండి దాడి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న కొంతమంది హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. శబరిమల ఆ

10TV Telugu News