Home » 60 crore fine to people
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారికి బొంబాయి మెట్రో పాలిటన్ సిటీ అధికారులు భారీ జరిమానా విధించారు. కరోనా సమయంలో నిబంధనలు అతిక్రమించి రోడ్లపై, రద్దీ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారినుంచి రూ.39 లక్షల రూపాయల జరిమానా వసూలు చేశారు.