64 feets

    Telangana : గోదారమ్మ ఉగ్రరూపం..భద్రాచలానికి భారీ వరద హెచ్చరిక..

    July 13, 2022 / 10:33 AM IST

    గత ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నది తీరాన ఉన్న భద్రాచలానికి భారీ వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గోదావరి నీటి మట్టం 64 అడుగులు దాటే అవకాశాలు ఉండటంతో కలెక్టర్ కీలక ఆదే�

10TV Telugu News