-
Home » 65 immigrants
65 immigrants
సముద్రంలో బోటు బోల్తా : 65మంది శరణార్థులు మృతి
May 11, 2019 / 05:29 AM IST
ఆఫ్రికా లోని మెఘర్బు ప్రాంతంలో ఉన్న ఒక దేశమైన టునీషియా తీర ప్రాంతంలో ఓ బోటు బోల్తా పడింది. మధ్యధరా సముద్రంలో జరిగిన ఈ ఘటనలో ఏకంగా 65మంది శరణార్థులు మృతి చెందారు. ఈ విషయాన్ని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ వెల్లడించింది. ఈ క్రమంలో బోటులో ప్రయాణ