Home » 67
దేశంలో కొత్తగా 67,208 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313కు చేరింది.
COVID-19 దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా 3లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు, మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానం�
తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 67కు చేరింది.
కొత్త సంవత్సరమంటే ప్రతి ఒక్కరిలోనూ కొత్త ఉత్సాహం వస్తుంది. మారుతున్న కాలంలో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు అర్థరాత్రి వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం అంటే అదో అరుదైన సంధర్భం.. కొత్త సంవత్సరం�