-
Home » 67 assam police
67 assam police
ప్లాస్మా దానం చేసిన 67 మంది పోలీసులు..ఈ కరోనా వారియర్స్ మా హీరోలు అంటూ సీఎం ప్రశంసలు
August 2, 2020 / 10:59 AM IST
కరోనా నుంచి కోలుకున్న 67 మంది అసోం పోలీసులు గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్) లో పోలీసు సిబ్బంది తమ ప్లాస్మాను దానం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ కోసం రాత్రీ పగలూ డ్యూటీలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తు..అహర్నిశలు పోరాడ