681 new

    మహారాష్ట్రలో మళ్లీ 25వేలు దాటిన కరోనా కేసులు

    March 19, 2021 / 09:45 PM IST

    కరోనా వైరస్‌ మహారాష్ట్రను వణికిస్తోంది. వరుసగా రెండో రోజు మహారాష్ట్రలో 25వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం(మార్చి-19,2021) రాష్ట్రవ్యాప్తంగా 25,681 కొత్త కరోనా కేసులు,70మరణాలు నమోదయ్యాయి. ఈ రోజు 14,400మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

10TV Telugu News