-
Home » 6th phase
6th phase
లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్కు సర్వం సిద్ధం.. ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు
ఆరో విడత ఎన్నికల కోసం 1.14 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది ఈసీ.
లోక్సభ ఎన్నికల ఫలితాలు సర్ప్రైజ్గా ఉంటాయి: ఢిల్లీలోని ఆంధ్రభవన్లో రాహుల్ గాంధీ
Rahul Gandhi: దేశంలో 90 శాతం ఉన్న పేద, దళితులు, వెనుకబడి ఉన్న వాళ్ల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయని..
UP Election 2022: నేడే ఉత్తరప్రదేశ్లో ఆరవ దశ ఎన్నికలు.. 57 స్థానాల్లో ఓటింగ్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆరవ దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్పూర్తో సహా 10 జిల్లాల్లో 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది.
బెంగాల్ లో ముగిసిన ఆరో దశ పోలింగ్
Bengal Elections పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఆరో విడత పోలింగ్ ముగిసింది. కరోనా నిబంధనల మధ్య సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగగా.. కొవిడ్ బాధితులకు చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. నాలుగు జిల్లాల పరిధిలోని 43 నియోజకవర్గాల్లో 306 మంది అభ్య
ముగిసిన ఆరో దఫా బెంగాల్ ఎన్నికల ప్రచారం
పశ్చిమ బెంగాల్లో ఆరో దఫా ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది.
30కోట్ల మొక్కలు లక్ష్యం, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 6వ విడత హరితహారం
హరిత హారం.. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. గురువారం(జూన్
ముగిసిన 6విడత పోలింగ్ : పశ్చిమ బెంగాల్లో 80 శాతం పోలింగ్!
2019 సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరాయి. ఎన్నికల్లో భాగంగా 6వ దశ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తున్నారు. మావోయిస్టు ప్�
ప్రారంభమైన ఆరోదశ ఎన్నికల పోలింగ్
ఆరోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-11,2019) పోలింగ్ జరుగుతుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ స్థానాలకు ఆరో �