Home » 70 Students fell ill
తెలంగాణలో మరోసారి మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్ధులు అస్వస్థతకు గురి అయిన ఘటన బీర్కూర్ లో పాఠశాలలో జరిగింది. దీంతో 70మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.