Home » 700 girl students
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వసతులు లేకపోవడంపై ఎల్ ఎల్ బీ విద్యార్థి మనిదీప్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కనీస వసతులైన తాగు నీరు, మరుగు దొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ల�