72 fall ill

    Gujarat : కలుషిత నీరు తాగి నలుగురు మృతి..72 మందికి అస్వస్థత

    June 2, 2021 / 03:01 PM IST

    Tragedy in gutter Gujarat : కలుషితమైన నీరు త్రాగి నలుగురు మృతి చెందిన విషాద ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. మరో 72మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. సూరత్‌ సమీపంలోని కఠోర్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటనపై సూరత్‌ మున్సిపల్‌ అధికారులు విచారణ చేపట్టారు. అధికార�

10TV Telugu News