72 scamsters

    రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన 72 మంది ఇండియన్స్

    February 7, 2020 / 03:55 PM IST

    ఆర్థిక అవకతవకలు, మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న డెబ్బై రెండు మంది భారతీయులు ప్రస్తుతం విదేశాలలో ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని లోక్ సభకు సమాచారం ఇచ్చింది.

10TV Telugu News