Home » 75 years of independence
ఒకరోజు అటు ఇటుగా.. భారత్, పాకిస్తాన్కు స్వాతంత్ర్యం లభించింది. రెండు దేశాలు ప్రయాణాన్ని ఒకేసారి మొదలుపెట్టినా..స్వాతంత్ర్యం సాధించిన ఈ 75 ఏళ్లలో రెండు దేశాల ప్రయాణం ఎలా సాగింది. ఆర్థికంగా రెండు దేశాలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణలో 15రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆ