Home » #75thindependenceday
Independence Day 2022 : భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులకు వాట్సాప్ వేదికగా (Independence Day 2022) విషెస్ చెప్పుకోవచ్చు.
2020 ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఆ సమయంలో ఆర్జేడీ నేతృత్వంలోని మహా గట్ బంధన్ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ హామీ ఇచ్చారు. దీనిని తమ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించారు. ఆ సమయంలో తేజస్వీ హామీన�
వందేళ్ల స్వాతంత్ర్యం నాటికి ఐదు ప్రతిజ్ణల్ని నెరవేరుస్తామని మోదీ హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్, బానిసత్వ చిహ్నాల్సేవీ లేకుండా రూపుమాపడం, వారసత్వ సంపదపై గర్వం, ఐక్యత, ప్రస్తుతం ముందున్న బాధ్యతల్ని నెరవేర్చడం.. ఈ ఐదు ప్రతిజ్ణల్�
భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఏడాది కాలంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో నిర్వహిస్తున్న వేడుకలు నేడు కొత్త రూపును సంతరించుకున్నాయి. ఈ వేడుకల్ని వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు నిర్వహించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్
స్వదేశీ పరిజ్ణానంతో తయారు చేసిన 21 హోవిట్జర్ తుపాకులు పేలుతుండగా జాతీయ జెండాకు మోదీ వందనం చేశారు. కాగా, దీనికి ఒక రోజు ముందు అంటే ఆదివారం సంప్రదాయం ప్రకారం రాజ్ఘాట్ సందర్శించి మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. ఇక ఎర్ర కోట వద్ద ఎంట్రీ, ఎగ్జ�
75వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలని, అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో త్రివర్ణ పతాకాన్ని డీపీగా మార్చుకోవాలని జూలైలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన
ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రధాని ఉత్సాహంగా గడిపారు. చిన్నారుల వద్దకు వెళ్లిన మోదీ, వారికి అభివాదం చేస్తూ, అంతా కలియతిరిగారు. చిన్నారుల్ని డాన్స్ చేయమని ప్రోత్సహించారు.
మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ అధికారులు అందరూ ఫోను ఎత్తగానే ‘హలో’కి బదులు ‘వందే మాతరం’ అనాలని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ ఆదేశించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తిచేసుకుని, 76వ ఏడాదికిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవాళ జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకువెళుతోందని చెప్పారు. మనది శక్తిమంతమైన ప్రజ�
అందరూ ప్రతిజ్ణ చేయండి.. ఈ దేశం కోసం సమాజం కోసం పని చేస్తానని ఇప్పుడే ప్రతిజ్ణ చేయండి. అవసరమైతే దేశం కోసం ఉరికంభాలని ముద్దాడటానికి కూడా ప్రతిజ్ణ చేయండి. మనం దేశం కోసం పని చేద్దాం. భారత్ కోసం పాడుదాం. భారత్ కోసం నినదిద్దాం. ఈ జీవితాన్ని దేశం కోసం �