-
Home » 8 accused
8 accused
Supreme Court : గుజరాత్ గోద్రా రైలు దగ్ధం కేసు.. 8 మంది నిందితులకు బెయిల్ మంజూరు
April 22, 2023 / 09:36 AM IST
నిందితులు రైలు తలుపుకు బయట నుంచి బోల్టు పెట్టి ప్రయాణికులు బయటకు రాకుండా చేశారని వారి నేర తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వరాదంటూ గుజరాత్ ప్రభుత్వం తరపున సొలిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.