Home » 8 accused
నిందితులు రైలు తలుపుకు బయట నుంచి బోల్టు పెట్టి ప్రయాణికులు బయటకు రాకుండా చేశారని వారి నేర తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వరాదంటూ గుజరాత్ ప్రభుత్వం తరపున సొలిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.