Home » 8 crore Valuable
పర్యావరణాన్ని కాపాడడంలో కీలకపాత్ర వహించే సముద్రపు జీవుల్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల్ ఆట కట్టించింది ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం.రూ.8 కోట్ల విలువైన జీవుల్ని స్వాధీనం చేసుకుంది