822

    ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి…7,822 మందికి పాజిటివ్

    August 3, 2020 / 08:14 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 7822 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 166586 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 76,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 85,777 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యా�

10TV Telugu News