-
Home » 863 Buildings
863 Buildings
Joshimath: జోషిమఠ్లో కొనసాగుతున్న కూల్చివేతలు.. 863 భవనాలకు పగుళ్లు.. ప్రమాదకరంగా 181 ఇళ్లు
January 22, 2023 / 07:12 PM IST
జోషిమఠ్లోని 863 బిల్డింగులలో పగుళ్లు వచ్చినట్లు డీఎమ్ తేల్చారు. వీటిలో 181 ఇళ్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, ఇవి నివాసయోగ్యం కావని అధికారులు గుర్తించారు. దీంతో ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.