Home » 8th day
rise in petrol, diesel prices: దేశవ్యాప్తంగా వరుసగా 8వ రోజూ(ఫిబ్రవరి 16,2021) కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 30 పైసలు, డీజిల్ ధర 35 పైసలు పెరిగాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోలు రూ.89.29, డీజిల్ ధర రూ.79.70 కి చేరింది. దేశ ఆర్థిక రా
ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 8వ రోజుకు చేరుకుంది. సమ్మెపై వెనక్కు తగ్గేది లేదంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో.. తమ పోరాటానికి రాజకీయ మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు కార్మ�