9 coaches

    Train Mishap In Bihar : పట్టాలు తప్పిన బోగీలు – 6గురు మృతి

    February 3, 2019 / 02:18 AM IST

    పాట్నా : బీహార్‌లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఏకంగా 9 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. ఈ ఆక్సిడెంట్ హజీపూర్ వద్ద చోటు చేసుకుంది. జోగ్బాణి – ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు స్పీడ్‌�

10TV Telugu News