Home » 96 Lakh And Counting
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. శుక్రవారం(ఆగస్టు 27,2021) ఒక్కరోజే 96లక్షల మందికి టీకాలు పంపిణీ చేశారు. ఒక్కరోజుల్లో ఇంతమందికి టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి