Home » 982 people have been killed due to floods in pakistan
పాకిస్థాన్ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఆ దేశంలోని సగంమేర ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతుండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.