Home » A school bus accident
రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్కూల్ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు. దీంతో స్కూల్ బస్సులోని 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఎల్లారెడ్డి పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు చిన్నారుల�
మధ్యప్రదేశ్ లోని రాహత్ గఢ్లో ఓ స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. సాగర్ కలెక్టర్ దీపక్ ఆర్య మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... ఇవాళ ఉదయం 40 మంది విద్యార్థులు వారి