AADHAR

    masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్‌డ్ ఆధార్ ఇవ్వండి

    May 29, 2022 / 02:17 PM IST

    ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు అనేక సందర్భాల్లో చాలా మందికి, సంస్థలకు ఇవ్వాల్సి వస్తుంది. అయితే, ఇకపై ఇలా ఆధార్ కార్డు ఇచ్చేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని సూచించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైంది మాస్క్‌డ్ ఆధార్ కార్డ్.

    ఆధార్ నెంబర్.. ఓటీపీలు వీరికి మాత్రం అస్సలు చెప్పొద్దంటోన్న గవర్నమెంట్

    January 2, 2021 / 08:43 AM IST

    Aadhar OTP: ఉత్తరప్రదేశ్ హెల్త్ డిపార్ట్‌మెంట్.. ఆధార్ కార్డ్ నెంబర్లు, వన్ టైం పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ డిటైల్స్ ఎవ్వరికీ షేర్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే కొవిడ్-19 వ్యాక్సిన్ ఆధార్ నెంబర్ ప్రకారమే ఇస్తుండటంతో ముందుగా ఫోన్లు చేసి ఆధార్ నె

    జగనన్న తోడు..సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు..ఎవరు అర్హులు

    July 13, 2020 / 10:49 AM IST

    పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్…మరో పథకం అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అధిక వడ్డీలతో సతమతమౌతున్న చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు ‘జగనన్న తోడు’ పథకం అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. కేవలం సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించాల�

    హైదరాబాదీలకు ఆధార్ నోటీసుల వ్యవహారంలో సంచలన విషయాలు

    February 21, 2020 / 03:55 AM IST

    హైదరాబాద్ లో 127 మందికి  ఇచ్చిన ఆధార్‌ నోటీసుల వ్యవహారంలో సంచలన విషయాలు  వెలుగులోకి వస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) నోటీ�

    బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ తో లింక్ చేస్తేనే డబ్బులు : కొత్త రూల్

    December 11, 2019 / 02:46 AM IST

    కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై రైతులకు పీఎం-కిసాన్‌ పథకం కింద నిధులు అందాలంటే ఆధార్‌ తప్పనిసరి. అర్హులైన రైతులకు ఆధార్‌ అనుసంధానమైన బ్యాంకు

    స్కూలు పిల్లల కోసం కొత్త ఆధార్ కేంద్రాలు

    November 22, 2019 / 03:17 AM IST

    తెలంగాణ  రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులందరు ఆధార్‌ నమోదు చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 58,10,490 మంది విద్యార్థుల ఆధార్‌ వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే 467 మండల రీసోర్సు కేంద్రాల్ల�

    ఇంటి దగ్గరకే ఆధార్ సేవలు

    November 1, 2019 / 02:31 AM IST

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ప్రైవేటు సంస్థలూ తమ సేవలను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో ప్రతి ఒక్కరికి ఆధార్‌ తప్పనిసరిగా మారిన సేపథ్యంలో ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి ఆధార్‌ సేవలు అందించాలని తపాలా శాఖ నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని జ�