Home » Aadi amavasya puja Special
భారత్ దేశంలో ఉండే ఎన్నో దేవాలయాల్లో వింత వింత ఆచారాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పెరియప్ప స్వామి దేవాయలంలో పూజారి 108 కేజీల కారం పొడి కలిపిన నీళ్లతో స్నానం చేసే ఆచారం కూడా అటువంటిదే. ప్రతీ ఏటా కొనసాగే ఈ వింత ఘటన చూడటానికి భక్తులు భారీగా తరలివస�