Aakupuja

    Yadadri Temple : యాదాద్రిలో క్షేత్రపాలకుడికి ఆకుపూజ

    October 27, 2021 / 10:19 AM IST

    మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఆకు పూజను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆంజనేయుడిని కొలుస్తూ..వేదమంత్ర పఠనం, పంచామృత అభిషేకం, సింధూరంతో ఆలయ అర్చకులు అలంకరించారు.

10TV Telugu News