Home » AAP Chief
రాజ్యసభలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీవాసులకు నాణ్యమైన నీటిని అందించే విషయంలో రభస చోటుచేసుకుంది. బీజేపీ, ఆప్ నేతల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల సభ్యులను ఎంతగా వారించిన విన
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. సీఎం కేజ్రీవాల్ కుమార్తెను కిడ్నాప్ చేస్తామని, చేతనైతే రక్షించుకోండి అంటూ సీఎం కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది.