Home » AAP Chief Kejriwal
మాకున్న సమాచారం ప్రకారం ప్రకారం ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ పెద్దలు సంప్రదించారు, వారందరూ బీజేపీ ఆఫర్ తిరస్కరించామని నాతో చెప్పారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి ‘వర్చువల్ స్కూల్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూ�
ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. కేజ్రీవాల్ కు బీజేపీ అంటే భయమంటూ ఆరోపించారు. ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న వేళ కేజ్రీవాల్ ప్రజల్లోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ అంటే భయ
బీజేపీకి కేజ్రీవాల్ సవాల్..!