Home » AAP on 'Freebies'
'దోస్త్ వాదీ' మోడల్ ను పాటిస్తూ బీజేపీ తమ స్నేహితుల కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేస్తోందని ఆయన ఆరోపించారు. సామాన్య ప్రజలకు మాత్రం ఆరోగ్యం, విద్య అందకుండా చేస్తోందని మనీశ్ సిసోడియా చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను నాశనం చేయాలని బీజే�
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తోన్న ‘ఉచితాల’ హామీలపై సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై కేజ్రీవాల్ స్పంద
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తూ 'ఉచితాలు' ప్రకటిస్తుండడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాని(పిల్)కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఓ దరఖాస్తు సమర్పించింది. ఉచితంగా నీళ్ళు, విద్యుత్తు, రవాణా స�