Home » AAP
గత డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా, 7న ఫలితాలు వెలువడ్డాయి. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మేయర్ ఎన్నిక జరుగుతుంది. మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ తరఫున షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్ పోటీ పడుతున్నారు.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. కాగా, మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఆప్ తరపున మేయర్ అభ్యర్థిగా షెల్లి ఒబేరాయ్ని ఆప్ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ ఎన్నికలో పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. అయితే మేయర్ సీటుకు పోటీ చే
ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. మహిళను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆప్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీపై సుకేష్ చంద్రశేఖర్ మరో తాజా ఆరోపణ చేశాడు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. ఢిల్లీలోని పాటియాలా కోర్ట్ హౌజ్ వద్ద సుకేష్ మీడియాతో ఈ విషయం చెప్పాడు.
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ హోరాహోరి పోటీని ఇచ్చింది. 1995 నుంచి గుజరాత్ అసెంబ్లీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీని పూర్తిగా నిలువరించలేకపోయినప్పటికీ.. మొదటిసారి డబుల్ డిజిట్కు తీసుకువచ్చింది. కానీ ఈసారి ఎన్నిక�
వాస్తవానికి గుజరాత్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కూడా తెచ్చిపెట్టింది. కానీ అంతలోనే పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే సంఘటనలు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో గ�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనీవినీ ఎరుగని మెజారిటీతో గెలిచింది. మొత్తం 182 స్థానాల్లో 156 స్థానాలను కమల పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాల వద్దే ఆగిపోయింది. ఓట్ల శాతం విషయంలో కూడా కాంగ్రెస్ బాగా వెనకబడింది. బీజ
ముస్లిం వ్యక్తుల భార్యలకు ఆస్తిలో అన్ని హక్కులు ఉంటయని, రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా వర్తిస్తాయని ఓవైసీ అన్నారు. ఒకవైపు యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడుతూనే మరొక వైపు లవ్ జిహాద్ అంటూ దాడులు చేస్తున్నారని, ఏదైనా ఒక స్టాండ్ మీద ఎందుక�
ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం విజయవంతమైంది. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన కౌన్సిలర్లు, కాంగ్రెస్ ఢిల్లీ ఉపాధ్యక్షుడు 24 గంటలకు కూడా గడవకముందే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.
నాలుగు రాష్ట్రాల్లో ఆప్ ఆశించిన ఓట్ బ్యాంక్, సీట్లను సాధించి జాతీయ పార్టీ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం గుర్తించిన జాతీయ పార్టీలు కేవలం ఎనిమిది మాత్రమే. అవి బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఎం, �