Home » AAP
అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్న తర్వాత షెల్లీ ఒబెరాయ్ ఆధ్వర్యంలో తిరిగి సమావేశం జరిగింది. స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించేందుకు ఒబెరాయ్ ప్రయత్నించారు. అయితే, స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసాభాసగా మారింది. బీజేపీ, ఆప్ నేతలు ఒకరిపై ఒకరు దాడుల�
సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ రోజు మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతించారు. దీంతో ఈ రోజు మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరగనుంది. రెండు నెలలుగా ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంల�
నెల రోజుల వ్యవధిలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడటం ఇది మూడోసారి. నామినేటెడ్ సభ్యుల విషయంలో ఆప్, బీజేపీ మధ్య తలెత్తిన వివాదం కారణంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాపడుతూ వస్తోంది. ఉదయం 11.30 గంటలకు డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ప్
250 స్థానాలుగల ఢిల్లీ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలుచుకుంది. మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన సీట్లు గెలుచుకుంది. దీంతో ఆ పార్టీకి మేయర్ పీఠం సులభంగా దక్కుతుందని భావించారు. అయితే, రెండు నెలలైనప్పటికీ మేయర్ ఎన్నిక �
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే ఈడీ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. ఈ స్కాం ద్వారా వచ్చిన అక్రమ నిధులను కేజ్రీవాల్ గోవా అసెంబ్లీ �
ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) రెండో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో పలువురు కీలక వ్యక్తులు సహా మొత్తం 17 మందిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ చేసే ప్రసంగానికి దూరంగా ఉండాలని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నాయి. ద్రౌపది ముర్ము ప్రసంగించే సమయంలో పార్లమెంటు హౌస్ బయటే ఉంటామ�
ఢిల్లీ మున్సిపాలిటీకి 10 మంది నామినేటెడ్ సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ నియమించారు. అయితే వారిని మొదటగా ప్రమాణ స్వీకారం చేయాలని ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ సూచించారు. ఈయన లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన బీజేపీ నేత. దీన్ని ఆప్ సభ్యులు తీవ్రంగ�
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చిన సొంత సర్కార్
ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు తోసుకున్నారు. మున్సిపల్ భవనంలోని మీటింగ్ హాలులోనే డెస్క్ల పైకెక్కి నానా హంగామా చేశారు. ఈ ఘర్షణలో కొందరు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. మేయర్ ఎన్నిక కోసం మున్సిపాలిటీ తాత్కాలిక స్పీకర్గా బీజేపీ నేత సత్య శర్మ�