Home » AAP
కాంగ్రెస్ పార్టీ నుంచి 179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల ముందు పొత్తులో భాగంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలు కేటాయించారు. అయితే దేవగఢ్ స్థానం నుంచి ఎన్సీపీ తప్పుకుంది. దీంతో ఆ పార్టీ రెండు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఆ
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. మరోవైపు ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
ఆప్ నేతలపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో తనను, తన భార్యను ఢిల్లీ జైలులో అధికారులు వేధిస్తున్నారని సుకేష్ చంద్రశేఖరన్ ఢిల్లీ ఎల్జీకి లేఖ రాశాడు. తమను దేశంలోని వేరే ఏ జైలుకైనా తరలించాలని పేర్కొన్నాడు.
దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు జనాలకు. కానీ.. గుజరాత్ విషయానికొస్తే అలా కాదు. దేశం మొత్తం ఫోకస్ ఆ స్టేట్ మీదే ఉంటుంది. ఎందుకంటే.. ఈ దేశాన్ని ఏలుతున్న బీజేపీకి సంబంధించిన రాజకీయమంతా.. గుజరాత్ సెంట్రిక్గానే నడుస�
27 ఏళ్లలో తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలో త్రిముఖపోరు జరుగనుంది. గుజరాత్ ను ఏలుతున్న బీజేపీ ఈసారికూడా విజయం సాధిస్తుందా? అధికారాన్ని దక్కించుకుంటుందా? లేదా పంజాబ్ లో అనూహ్యంగా విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన ఆప్ పార్టీ గుజరాత్ ఎన్�
డంపింగ్ యార్డు పరిశీలన అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఢిల్లీకి భారతీయ జనతా పార్టీ ఏమీ ఇవ్వలేదు. ఏమైనా ఇచ్చిందంటే అది కొండంత చెత్తను మాత్రమే ఇచ్చింది. 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీపై అధికారం చెలాయిస్తున్న బీజేపీ.. ఈరోజు గాజీపూర్ వచ
కొత్త నోట్లపై ఒకవైపు మహాత్మా గాంధీ ఫొటో, మరోవైపు లక్ష్మీ దేవి, వినాయకుడి ఫొటోలు ఉండాలని ఆయన అన్నారు. ఆ ఇద్దరు దేవుళ్ల ఫొటోలను కరెన్సీపై ముద్రిస్తే దేశ శ్రేయస్సుకు ఉపయోగకరమని చెప్పారు. అమెరికా డాలర్ తో పోల్చితే భారత రూపాయి మారకం విలువ రోజురో�
అవినీతిలో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన రికార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆప్ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వంగా మారిందని, దాన్ని గద్దెదింపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో బీజ
అర్బన్ నక్సల్స్ కొత్త ముఖాలతో రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఒకప్పటిలా కాకుండా పూర్తిగా వేరే వేషంలో ఉన్నారు. ముఖ్యంగా యువతకు లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఈ ప్రమాణాలు చేశారు. ఆ సమయంలో ఆయన ఆ కార్యక్రమంలో ఉన్నారు. అంతే, హిందుత్వ భావజాల వ్యక్తులు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు. హిందూ ధర్మా�