Home » AAP
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తోన్న ‘ఉచితాల’ హామీలపై సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై కేజ్రీవాల్ స్పంద
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తూ 'ఉచితాలు' ప్రకటిస్తుండడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాని(పిల్)కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఓ దరఖాస్తు సమర్పించింది. ఉచితంగా నీళ్ళు, విద్యుత్తు, రవాణా స�
బీజేపీకి శ్రీ రాముడిపై నమ్మకం లేదని, అవినీతిపై నమ్మకం ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. అయోధ్యలో భూములకు సంబంధించిన అక్రమంగా ఒప్పందాలు చేసుకున్న వ్యవహారంలో అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే, మేయర్తో పాటు మాజీ ఎమ్మెల్యే తదితర 4
ఉచిత విద్య అందిస్తే తప్పేంటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అలాగే, మంత్రులకు మాత్రమే ఉచిత విద్యుత్తు ఎందుకు ఇవ్వాలని, సామాన్య ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదని ఆయన నిలదీశారు. గుజరాత్ లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్
చూస్తూ ఉండండి.. పంజాబ్లో తొందర్లోనే 51 లక్షల కుటుంబాలు ఇక విద్యుత్ బిల్లు చెల్లించక్కర్లేని రోజు వస్తుంది. వారి బిల్లు సున్నాకు పడిపోతుంది. అలాగే గుజరాత్లో కూడా ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ను ఇస్తాం. ఢిల్లీలో 12 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇ�
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ప్రకటించారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన పార్�
పాత పద్ధతి ప్రకారమే మద్యం విక్రయాలు జరపాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. దీనిపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్పందిస్తూ.. ''సీబీఐ విచారణకు కేజ్రీవాల్ ప్రభుత్వం భయపడింది. అవినీతి బయటపడిపోతుందని భావించింద�
ఆమ్ ఆద్మీ పార్టీ జెండా మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ రెపరెపలాడింది. మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసిన తొలి సారే విజయకేతనం ఎగరేసింది. సింగ్రౌలీ నుంచి పోటీచేసి మేయర్ సీట్ గెలిచారు ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ప్రకాశ్ విశ్�
అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ఓటర్లకు పలు హామీలు ఇచ్చారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అందిస్తాం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ టారిఫ్లు, విద్యుత్ కో
Gujarat: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరక�