Home » AAP
ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో జరిగిన కుట్రమాదిరిగా.. ప్రస్తుతం పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నిందని, దీనికి బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ అని పేరు పెట్టిందని పంజాబ్ మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు.
లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విచారణ కొనసాగుతుండగానే, ఆ ప్రభుత్వంపై మరో ఫిర్యాదు చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. బస్సు కొనుగోళ్లలో ఆప్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని సీబీఐకి ఫిర్యాదు చేశారు.
అస్సాంలోని ఉన్నత విద్యా పాఠశాలల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయల్ని కేటాయిస్తున్నట్లు మంగళవారం హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను గుర్తు చేస్తూ సీఎం హిమంతకు ఆప్ హెచ్చరిక చేసింది. ‘‘ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టండి. వాటిని ఉన్నతం
ఢిల్లీ అసెంబ్లీ వద్ద గత రాత్రంతా పోటాపోటీగా ఆప్, బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలిపారు. ‘అవినీతికి పాల్పడింది మేము కాదు మీరే’ అంటూ ఇరు పార్టీల ఎమ్మెల్యేలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఉంటే మహాత్మా గాంధీ వ�
CM Arvind Kejriwal: ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చేం�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో కాసేపట్లో సమావేశం అవుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొందరు ఆప్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాలేదని.. అలాగే, వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలియ�
ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న విషయం వెలుగులోకి రావడంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. గురువారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ సమావేశం ఏర్పాటు చేశారు.
బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదుగుతోందని, అందుకే తమపైకి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి అడ్డుకోవాలని చూస్తున్నాని మనీశ్ సిస�
దివ్యా కాక్రన్ అంశంలో ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు ఆప్ ప్రభుత్వం తనకేం సాయం చేయడం లేదని దివ్య అంటే.. తామేం సహాయం చేశామో ఆప్ ప్రకటించింది. మరోవైపు ఆప్ తీరును బీజేపీ తప్పుబడుతోంది.