Home » AAP
బీజేపీ వల్ల ఇప్పుడు చిన్న దేశాలు కూడా మహోన్నతమైన భారత్కు సవాలు విసురుతున్నాయంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శలు గుప్పించారు. దీంతో ప్రతి భారతీయుడి హృదయం బాధపడుతోందని చెప్పారు.
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం సోదాలు చేశారు. నగదు అక్రమ చలామణీ కేసులో మే 30న సత్యేందర్ జైన్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
‘జన్ ఆక్రోష్‘ పేరిట నిర్వహించిన ఈ ర్యాలీలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్తోపాటు ఢిల్లీ ఆప్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైం
తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఇటీవల మరణించిన పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదన్నారు.
బీజేపీ నేత స్కాంను బయటపెడతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించినట్లుగానే, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. అసోం సీఎంపై ఆరోపణలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ పీపీఈ కిట్ల స్కాంకు పాల్పడ్డారని మనీష్ ఆరోపించారు.
వీవీఐపీలకు రాష్ట్రంలో సెక్యూరిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న పంజాబ్ సర్కారు తాజాగా తన వైఖరి మార్చుకుంది. ఈ నెల 7 నుంచి వీవీఐపీలకు తిరిగి సెక్యూరిటీని పునరుద్ధరిస్తామని ప్రకటించింది ఆప్ సర్కారు.
హవాలా కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రకూమార్ జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేశారు. కోల్కతా కు చెందిన ఒక కంపెనీకి సంబంధించి హవాలా కుంభకోణంలో ఆయన పాత్ర ఉండటంతో అధికారులు అరెస్ట్ చేశారు.
దేశ రాజకీయాల్లో సరికొత్త సంచనాలకు శ్రీకారం చుడుతున్న ఆప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ గ్రహీతలకు రాజ్యసభ టికెట్లు కేటాయించింది.(AAP Rajya Sabha Nominees)
బ్యాంకులను నలభై కోట్ల రూపాయలమేర మోసం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేపై సీబీఐ దాడులు నిర్వహించింది. పంజాబ్లోని అమర్ఘర్ నియోజకవర్గం నుంచి జశ్వంత్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచాడు.
కర్ణాటకలనూ పోటీ చేస్తాం.. విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు ఆప్ చీఫ్..సీఎం అరవింద్ కేజ్రీవాల్.