-
Home » Abadi Jammikunta
Abadi Jammikunta
Farmer Dead : ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి
December 7, 2021 / 04:37 PM IST
కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆబాది జమ్మికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి చెందారు. ధాన్యాన్ని సంచుల్లో నింపుతుండగా గుండెపోటు రావడంతో మరణించారు.